ఈవీఎంల ట్యాంపరింగ్‌ నిరూపించండి! | Sakshi
Sakshi News home page

ఈవీఎంల ట్యాంపరింగ్‌ నిరూపించండి!

Published Sat, May 13 2017 7:50 AM

ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంల్ని ట్యాంపర్‌ చేసినట్లు నిరూపించాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం(ఈసీ) సవాల్‌ విసిరింది. ఈవీఎంల్ని ట్యాంపర్‌ చేశారంటూ విపక్షాల ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం పార్టీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement