జవాన్లతో భారత క్రికెటర్లు | Sakshi
Sakshi News home page

జవాన్లతో భారత క్రికెటర్లు

Published Thu, Oct 20 2016 7:40 AM

టీమిండియా క్రికెటర్లు, బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్.. ఢిల్లీలో టెర్రిరోయల్ ఆర్మీ జవాన్లను కలిశారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ బృందం జవాన్లతో ముచ్చటించింది. కొందరు క్రికెటర్లు ఆయుధాలను పరిశీలించారు. జవాన్లతో కలసి ఫొటోలు దిగారు.

Advertisement
Advertisement