దేవరకొండ మండలం పాత్లావత్ తండాలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీఐ కార్యకర్తల ఇల్లపై కొందరు దుండగులు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు.
సీపీఐ కార్యకర్తల ఇళ్లపై టీఆర్ఎస్ నేతల దాడి
Published Wed, Jun 5 2019 12:48 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఇంట్లో విషాదం
- అమిత్ షాను కలిసిన ఈటల.. బీజేపీ అధ్యక్షుడి పగ్గాలు?
- నిన్ను టీవీలోనే చాలామంది చూశారు.. ఇంకా ఓటీటీలో కష్టమే అన్నారు
- సిగరెట్స్ కంటే వేపింగే డేంజరా? హఠాత్తుగా శరీరం..
- ఒడిశా సీఎం ఎంపిక.. ఇద్దరు నేతలకు టాస్క్
- బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోపణలు
- వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు హేయం : సామినేని
- వరల్డ్కప్లో టీమిండియా సరికొత్త చరిత్ర.. సచిన్ ట్వీట్ వైరల్
- మోదీ కేబినెట్లో ఇదొక సర్ప్రైజ్ ప్యాక్!
- ఒకే రన్వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
Advertisement