వైద్యం ఓడింది మూడత్వం గెలిచింది! | Sakshi
Sakshi News home page

వైద్యం ఓడింది మూడత్వం గెలిచింది!

Published Thu, Sep 5 2019 10:55 AM

బియ్యాన్ని ఆకర్షించే మహిమ కలిగిన అద్భుత యంత్రం ఇంట్లో ఉంటే మహర్దశ పడుతుందనే మూఢ నమ్మకం నిండు కుటుంబాలను బలి తీసుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో డాక్టర్‌ పెన్మెత్స రామకృష్ణంరాజు కుటుంబ ఆత్మహత్యకు రైస్‌ పుల్లర్‌ మోసమే కారణమని పోలీసులు నిర్ధారించారు. రైస్‌ పుల్లర్‌ పేరుతో రూ.5 కోట్లు కాజేసి వైద్యుడి కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన వరికూటి వెంకట వేణుధరప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు అమలాపురం పోలీసులు మంగళవారం ప్రకటించారు.

Advertisement
Advertisement