ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి ఘటన విషయంలో కృష్ణా జిల్లా ముసునూరు తహసిల్దార్ వనజాక్షిదే తప్పని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తేల్చింది. ఆమె తన సరిహద్దు దాటి పశ్చిమగోదావరి జిల్లాలోకి వెళ్లారని కేబినెట్ వెల్లడించింది. రాజమండ్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ దాడి విషయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు మంత్రివర్గం మొత్తం అండగా నిలిచింది.
తహసిల్దార్ వనజాక్షిదే తప్పన్న ఏపీ కేబినెట్
Published Wed, Jul 22 2015 3:32 PM
Advertisement
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement