సైబర్ క్రైమ్ పోలీసులకు హీరో ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

సైబర్ క్రైమ్ పోలీసులకు హీరో ఫిర్యాదు

Published Sun, Mar 12 2017 9:47 AM

సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ‘చందమామ’ హీరో శివబాలాజీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం గచ్చిబౌలి సైబర్ క్రైమ్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఫేస్ బుక్ లో పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

Advertisement
Advertisement