ఎస్‌బీఐ కొత్త ఎండీగా రాణా అశుతోశ్‌ కుమార్‌ సింగ్‌! | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ కొత్త ఎండీగా రాణా అశుతోశ్‌ కుమార్‌ సింగ్‌!

Published Thu, Apr 25 2024 5:11 PM

FSIB recommends Rana Ashutosh Kumar Singh for managing director role at SBI - Sakshi

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ కొత్త ఎండీగా రాణా అశుతోశ్‌ కుమార్‌ సింగ్‌ పేరును ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆయన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా ఉన్నారు.

ఎస్‌బీఐలో ప్రస్తుతం ఒక చైర్మన్, నలుగురు ఎండీలు ఉన్నారు. ఎస్‌బీఐ కొత్త ఎండీ నియామకం కోసం 16 మందిని ఇంటర్వ్యూ చేశారు. కాగా ఇండియన్‌ బ్యాంక్‌ నూతన ఎండీగా ఆశీష్‌ పాండే పేరును బ్యూరో ప్రతిపాదించింది.

Advertisement
Advertisement