-
యువ కస్టమర్లే లక్ష్యంగా బీవోబీ అడుగులు
బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ హెడ్ వీజీ సెంథిల్కుమార్, డిజిటల్ , యువ కస్టమర్లపై నిరంతర దృష్టి ద్వారా రిటైల్వ్యాపారంలో వాటాను పెంచుకోవాలనే బ్రాండ్ ఉద్దేశాన్ని నొక్కి చెప్పారు. ఆయన పంచుకున్న మరిన్ని విశేషాలు సంక్షిప్తంగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రస్తుతం భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. 15 కోట్లకు పైగా కస్టమర్ బేస్ ఉంది. తమ బ్రాండ్ సరియైన దిశలో నడపించండం ఎపుడూ సవాలే! అయినప్పటికీ, ఒక బ్రాండ్గా అనేక అధ్యయనాలు చేసాం. కస్టమర్ల అనుభవం పరంగా అన్ని బ్రాంచ్లలో ఒక సర్వే నిర్వహించాం. దీంతో బ్యాంకుపై కస్టమర్ల దృష్టిపై అవగాహన వచ్చింది. మార్కెటింగ్ పరంగా, యూత్ని టార్గెట్ చేయడమే లక్ష్యం. బాబ్ వరల్డ్ , ఇతర డిజిటల్ ఆఫర్లు బ్రాండ్ ఇమేజ్ను బలోపేతం చేయబోతున్నాయి. సమీప భవిష్యత్తులో, బ్రాండ్ రీకాల్, బ్రాండ్ కార్యకలాపాల ప్రభావం, ఇతర అంశాలపై నిర్దిష్ట సర్వేలు/అధ్యయనాలను కూడా నిర్వహిస్తాము.దీనిపై నిర్దిష్టమైన ఇన్పుట్లను పొందడానికి ప్రముఖ పరిశోధనా సంస్థలతో భాగస్వామి కావాలని ప్లాన్ చేస్తున్నాం. మా వ్యాపారంలో రుణాల విషయానికి వస్తే. దేశీయ పుస్తకంలో 42 శాతం కార్పొరేట్, రిటైల్ 22 శాతం, వ్యవసాయం 15.6 శాతం , MSME 13 శాతం. బాధ్యతల వైపు కూడా మనకు ఇలాంటి శాతాలు ఉన్నాయి. అయితే రిటైల్ వ్యాపారాన్ని ప్రస్తుత స్థితి నుండి పెంచాలనుకుంటున్నాము.అందుకే రిటైల్ విభాగంలో డిజిటల్ రుణాలపై దృష్టి పెడుతున్నాము. ప్రముఖ క్రీడాకారులు పీసీ సింధు, కె శ్రీకాంత్తోపాటు తాజాగా స్టార్ విమెన్ క్రికెటర్ షఫాలీ వర్మ బ్రాండ్ ఎంబాసిర్గా చేరిపోయారు. విమెన్ ప్రీమియర్ లీగ్లో ఒక బ్రాండ్ అసోసియేషన్గా మాత్రమే కాకుండా భారతదేశంలో మహిళల క్రికెట్కు అవసరమైన మద్దతును అందించాలనుకుంటున్నాం. యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని #LoansWithoutDrama ప్రచారాన్ని చేపట్టాం. మిగిలిన డిజిటల్ ప్లాట్ఫారమ్లన్నింటితో పోల్చినప్పుడు బీఓబీకున్న ఉన్న ప్రధాన బలం ఏమిటంటే, ప్లాట్ఫారమ్తోపాటు, తమ బ్రాంచెస్ కూడా సర్వీసింగ్ యూనిట్లుగా పనిచేస్తాయి. కస్టమర్లకు సేవ చేయడానికి 80 వేలకు పైగా సిబ్బంది ఉన్నారు. ప్లాట్ఫారమ్ను నిర్మించవచ్చు కానీ మీరు సర్వీసింగ్ కోసం ఎంటర్ప్రైజ్ రిసోర్స్ను నిర్మించలేరు. కస్టమర్ సేవ విషయానికి వస్తే, సమస్యలను పరిష్కరించడానికి ప్లాట్ఫారమ్పై మాత్రమే కాకుండా ఆధారపడకుండా శాఖలు కూడా ఎల్లపుడూ ఖాతాదారులకు అందుబాటులో ఉంటాయి. -అడ్వర్టోరియల్ -
ప్రత్యూషకు మరో విజయం
కోల్కతా: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష మరో విజయాన్ని సాధించింది. అండర్-14 ప్రపంచ చాంపియన్ వైశాలి (తమిళనాడు)తో ఆదివారం జరిగిన తొమ్మిదో రౌండ్లో ప్రత్యూష 43 ఎత్తుల్లో గెలిచింది. ఈ టోర్నీలో ప్రత్యూషకిది ఐదో విజయం. తొమ్మిదో రౌండ్ తర్వాత ప్రత్యూష 6.5 పాయింట్లతో స్వాతి ఘాటే (ఎల్ఐసీ)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్కే చెందిన నూతక్కి ప్రియాంక నాలుగో పరాజయాన్ని చవిచూసింది. తొమ్మిదో రౌండ్లో భక్తి కులకర్ణి (గోవా) చేతిలో ప్రియాంక ఓడిపోయింది. ప్రస్తుతం పద్మిని రౌత్ (ఒడిషా) 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. సోమవారం జరిగే 10వ రౌండ్లో భక్తి కులకర్ణితో ప్రత్యూష, సౌమ్య స్వామినాథన్తో ప్రియాంక తలపడతారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement