-
మహిళా రైతు ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కష్టపడి పైసా పైసా కూడబెట్టి, భూమి కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళా రైతు భూ వివాదం కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. లక్ష్మీపూర్కు చెందిన మునిగె లావణ్య(33) అదే గ్రామానికి చెందినవారి వద్ద 2015లో రెండు ఎకరాల భూమిని రూ.1.50 లక్షలకు కొనుగోలు చేసింది. సాదాబైనామా రాయించుకొని, అప్పటి నుంచి ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తోంది. విదేశాలకు వెళ్లిన తన భర్త శంకర్ తిరిగి వచ్చిన తర్వాత భూమి అమ్మినవారిని రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరారు. దీనికి వారు నిరాకరించారు. మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం.. మా భూమి మాకు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఈ విషయమై గ్రామపెద్దల సమక్షంలో పలుమార్లు మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సదరు భూమిలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన లావణ్యను నలువాల రవి, ఎల్లయ్య, లత, ఎల్లవ్వ దుర్భాషలాడుతూ చంపుతా మని బెదిరించారు. మనస్తాపానికి గు రైన బాధితురాలు ఆదివారం రాత్రి 8 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పు రుగుల మందు తాగింది. అనంతరం ఆమె బ యటకు వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు భర్త శంకర్కు సమాచారం ఇచ్చారు. వెంట నే ఆమెను సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలి పారు. మృతురాలికి కొడుకు గౌతమ్, కూతురు వైష్ణవిలు ఉన్నారు. తన భార్య ఆత్మహత్యకు న లువాల రవి, ఎల్లయ్య, లత, ఎల్లవ్వలు కారణ మని శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, ద ర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. -
మహిళా రైతు ఆత్మహత్య
ములుగు: అప్పుల బాధ తాళలేక ఓ మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం మల్లంపల్లిలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మెరుగు అచాల ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. భర్త మూడేళ్ల క్రితమే మృతిచెందడంతో కుటుంబ పోషణ ఈమెపై పడింది. ఈ క్రమంలో అప్పుల బాధ పెరిగిపోవడంతో ఆత్మహత్య చేసుకుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement