-
ప్రత్యూషకు మరో గెలుపు
న్యూఢిల్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బొడ్డ ప్రత్యూష మూడో విజయాన్ని సాధించింది. మహాలక్ష్మితో శనివారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్లో నల్లపావులతో ఆడిన ప్రత్యూష 40 ఎత్తుల్లో గెలిచింది. తొమ్మిదో రౌండ్ తర్వాత ప్రత్యూష 3.5 పారుుంట్లతో 11వ స్థానంలో ఉంది. మరోవైపు పద్మిని రౌత్ ఏడు పారుుంట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 12 మంది క్రీడాకారిణిల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నారుు. -
ప్రత్యూష ఆరో గేమ్ డ్రా
సాంగ్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష మరో డ్రాను నమోదు చేసింది. గురువారం నిమ్మి ఏజీతో జరిగిన ఆరో రౌండ్ గేమ్ను ప్రత్యూష 32 ఎత్తుల వద్ద డ్రా చేసుకుంది. తెల్ల పావులతో ఆడినా ప్రత్యూషకు విజయం మాత్రం దక్కలేదు. ఇవానా మరియా ఫుర్టాడోతో జరిగిన మరో గేమ్లో తెల్లపావులతోనే ఆడిన ఏపీ అమ్మాయి కె.లక్ష్మీ ప్రణీత 56 ఎత్తుల్లో ఓడింది. ఇంటర్నేషనల్ మాస్టర్ మోహిత నిషాతో జరిగిన గేమ్లో తెలంగాణ క్రీడాకారిణి హిందుజా రెడ్డి 47 ఎత్తుల తర్వాత ఓటమిపాలైంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement