-
'ఫీల్ మై లవ్' అంటున్న వరుణ్
మెగా వారసుడిగా టాలీవుడ్కి పరిచయం అయినా.. కమర్షియల్ సక్సెస్ అందుకోవటంలో వెనకపడుతున్న యంగ్ హీరో వరుణ్ తేజ్. ముకుంద, కంచె సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, తరువాత లోఫర్ సినిమాతో కమర్షియల్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా అది వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఆలోచనలో పడ్డ వరుణ్ నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మరోసారి క్రిష్ దర్శకత్వంలో రాయబారి పేరుతో థ్రిల్లర్ సినిమా చేయాలని భావించినా, ప్రస్తుతానికి ఆ ఆలోచనను వరుణ్ పక్కన పెట్టేశాడు. కమర్షియల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకోవటం కోసం లవ్ స్టోరి తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఫీల్ మై లవ్ పేరుతో లవ్ స్టోరి ప్లాన్ చేస్తున్నాడు వరుణ్. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య సినిమాలోని సూపర్ హిట్ పాట పల్లవినే టైటిల్గా ఫిక్స్ చేసిన ఈ సినిమాతో వరుణ్ సక్సెస్ ట్రాక్లోకి రావాలని భావిస్తున్నాడు. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాకు సంబందించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
'ఫీల్ మై లవ్' అంటున్న దేవీ శ్రీ
చాలా రోజులుగా టాలీవుడ్ లో షికారు చేస్తున్న ఓ వార్త త్వరలో నిజం కాబోతుంది. ఎనర్జిటిక్ మ్యూజిక్ తో పాటు అదే స్థాయిలో స్టేజ్ పర్ఫార్మెన్సులతోనూ ఇరగదీసే స్వర సంచలనం దేవీ శ్రీ ప్రసాద్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయంగా కుమారి 21 ఎఫ్ సక్సెస్ మీట్ వేదికగా నిర్మాత దిల్ రాజు స్వయంగా ప్రకటించారు. అంతేకాదు అదే స్పీడులో ఈ సినిమా నిర్మాణానికి కావల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన దిల్ రాజు. తాజా దిల్ రాజు ఫీల్ మై లవ్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. దీంతో దేవీ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఇదే అన్న టాక్ మొదలైంది. దేవీ శ్రీ సంగీతం అందించిన సూపర్ హిట్ సినిమా ఆర్యలోని ఓ పాట పల్లవినే రిజిస్టర్ చేయించటంతో ఇదే దేవీ శ్రీ హీరోగా తెరకెక్కే సినిమాకు ఇదే పర్ఫెక్ట్ టైటిల్ అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. -
ఫీల్ మై లవ్..
ఈ సీన్ చూస్తే ఏమనిపిస్తుంది.. ఎన్నో ప్రేమ కథల్లో జరిగే సీన్ రిపీట్ అవుతున్నట్లు లేదూ.. మిడతలా కనిపిస్తున్న ఈ కీటకం మరోదానికి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లు కనిపించడం లేదూ.. అక్కడ వాస్తవానికి ఏం జరిగిందో మనకు తెలియదు గానీ.. ఇలాంటి అరుదైన చిత్రాన్ని ఇండోనేసియాకు చెందిన ఫొటోగ్రాఫర్ యూదీ సా క్లిక్మనిపించారు. ఆ సమయంలో కీటకం ఓ పువ్వును పట్టుకోవడంతో ఈ ఫొటోకు రొమాంటిక్ ఎఫెక్ట్ వచ్చిందని చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement