జైపూర్: రాజస్థాన్ లో బాలికల సంఖ్య పెంచేందుకు ముఖ్యమంత్రి వసుంధరా రాజే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులను అభినందిస్తూ తన సందేశంతో కూడిన లేఖలను అందజేయాలని ఆమె నిర్ణయించారు. ప్రింటెడ్ ఫామ్ లో ఉన్న ఈ సందేశాన్ని బుధవారం తన అధికారిక నివాసంలో రాజే ఆవిష్కరించారు.
అక్టోబర్ 11 నుంచి డివిజనల్ స్థాయి ప్రభుత్వాసుపత్రుల్లో దీన్ని అమలు చేయనున్నారు. బాలల దినోత్సవం నుంచి అన్ని ఆస్పత్రుల్లో దీన్ని అమలుచేస్తారు. ఏ రంగంలోనైనా రాణించే సత్తా బాలికలకు ఉందని ఈ సందర్భంగా వసుంధర రాజే అన్నారు. అవకాశాలు కల్పిస్తే వారు ప్రతిభ చూపుతారని చెప్పారు.
'ఆడపిల్లను కన్నందుకు అభినందనలు'
Published Wed, Oct 1 2014 3:21 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
రేవంత్ దుకాణం బంద్ కావాలి
సమయం లేదు మిత్రమా..!
పోలింగ్ స్టేషన్ల పరిశీలన
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement