రియో ఒలింపిక్స్లో రజత పతకాన్ని సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టిన తెలుగుతేజం పీవీ సింధుకు అవార్డులు, రివార్డులు వెల్లువెత్తూనే ఉన్నాయి. ఒలింపిక్స్లో అసమాన పోరాట పటిమ కనబర్చిన ఆమెను తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సత్కరించారు. ఇక రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదగా అత్యుత్తమ క్రీడా అవార్డు 'ఖేల్ రత్న'ను ఆమె అందుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెకు నగదు రివార్డులను, ఇతర నజరానాలను ప్రకటించాయి. ఈ ప్రశంసల వెల్లువలోనే మరో అరుదైన గౌరవం పీవీ సింధును వరించింది. నిత్యం దేశ భద్రతలో నిమగ్నమయ్యే సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గౌరవ కమాండెంట్గా నియమించాలని నిర్ణయించింది. గౌరవ హోదాలో కొనసాగేందుకు పీవీ సింధు కూడా అనుమతి తెలిపినట్టు తెలిసింది. సీఆర్పీఎఫ్లో ఆమె సేవలు ఈమేరకు వినియోగించుకునేందుకు ఆ విభాగం కేంద్ర హోంశాఖకు ప్రతిపాదన పంపించింది.
సింధుకు మరో అరుదైన గౌరవం
Published Mon, Aug 29 2016 8:19 PM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement