ఆత్మహత్యల రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యల రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం

Published Tue, Oct 6 2015 4:34 PM

ఆత్మహత్యల రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం - Sakshi

హైదరాబాద్ : ఆత్మహత్యల రహిత తెలంగాణే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో పోచారం శ్రీనివాసరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో విస్తృత చర్చ జరిగిందన్నారు. ఈ అంశంపై ఇంకా చర్చించాలని విపక్షాలు పట్టుబట్టటం సరికాదన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోని రైతులకు నష్ట పరిహారం ఇస్తున్నామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement