వడదెబ్బతో సింగరేణి కార్మికుడు మృతి | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో సింగరేణి కార్మికుడు మృతి

Published Sun, May 24 2015 4:28 PM

Singareni worker died of sunstroke

కరీంనగర్: గోదావరిఖనిలోని విజయానగర్‌లో పిక్కల ఓదేలు(59) అనే సింగరేణి కార్మికుడు ఆదివారం వడదెబ్బతో మరణించాడు. వడదెబ్బ తగలడంతో శనివారం సింగరేణి ఏరియా ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు.  ఓదేలు సింగరేణిలోని ఆర్‌జీ-1 జీఎం ఆఫీసులో అటెండర్‌గా పనిచేస్తుండే వాడు.
(గోదావరిఖని)

Advertisement

తప్పక చదవండి

Advertisement