సాక్షి నెట్వర్క్: పింఛన్ రాదేమోనని, రాలేదని వేర్వేరు జిల్లాల్లో 14 మంది మృతి చెందారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గుం డారం గ్రామానికి చెందిన ఎల్కంటి కొండాల్రెడ్డి(85)కి గతంలో వృద్ధాప్య పింఛన్ వచ్చేది. తాజాగా తన పింఛన్ రద్దు కావడంతో బెంగపెట్టుకొని, సోమవారం గుండెపోటుకు గురయ్యా డు. ముత్తారం మండలం ఓడేడ్ గ్రామానికి చెం దిన సముద్రాల గట్టయ్య(68)కు గతంలో పిం ఛన్ వచ్చేది.
తాజాగా తొలగించడంతో మనస్తాపం చెంది సోమవారం తెల్లవారుజామున చనిపోయాడు. రామగుండం మండలం గోలివాడకి చెందిన గుడి లక్ష్మి(70)కూ గతం లో వృద్ధాప్య పింఛన్ వచ్చింది. తాజా జాబితా లో పేరు లేకపోవడంతో పింఛన్ వస్తుందో రాదోనని బెంగతో తుదిశ్వాస విడిచింది. ఇదే జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన కొంకట రాజయ్య(85) పింఛన్ రాలేద న్న బెంగతో సోమవారం గుండెపోటుకు గురయ్యాడు. హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి పంచాయతీ పరిధి బొడిగపల్లికి చెందిన బొడి గె సారయ్య(50) వికలాంగుడు.
తాజా జాబితాలో పింఛన్ రాకపోవడంతో బెంగతో సోమవారం మృతి చెందాడు. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం వట్టిపల్లికి చెందిన పచ్చివెండ్ల రామలచ్చవ్వ(75)కూ తాజా జాబితాలో పేరు లేకపోవడంతో ఆదివారం రాత్రి నిద్ర లోనే చనిపోయింది. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మదనపతుర్తి శివారు రామోజీతండాకు చెందిన గుగులోతు పెద్ద పంతులు (80)కు పింఛన్ రాదని అధికారులు తేల్చడం తో సోమవారం చనిపోయాడు.
నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం చెన్నకేశ్వాపురానికి చెందిన పెద వీరయ్య(80), యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరుకు చెందిన జి. బిక్షపతి(80), ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని శ్రీపతి నగర్కు చెందిన పారుపెల్లి రమాదేవి(35), ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం కారుకొండ పంచాయతీ గౌన్ల రామవరం ప్రాంతానికి చెందిన కండె ముసలయ్య(79), చండ్రుగొండ మండలం గానుగపాడు పంచాయతీ పరిధి అన్నారం తండాకు చెందిన నూనావత్ కేళీ(71), ఖమ్మంకి చెందిన కవడి వెంకటేశ్వర్లు(73), వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం కొత్తపల్లి(ఎస్ఎం) గ్రామానికి చెందిన మామడిశెట్టి రాజేశ్వరి(75) పింఛన్ మంజూరు కాకపోవడంతో ఆందోళనకు గురై సోమవారం మృతి చెందారు.
పింఛన్ బెంగతో 14 మంది మృతి
Published Tue, Dec 23 2014 1:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement