హైదరాబాద్: కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఆధ్వర్యంలో మహమబూబ్నగర్ జిల్లా నేతలు సీఎం కేసీఆర్ను కలిశారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ను పూర్తి చేసిన తర్వాతే పాకాల, జూరాల ప్రాజెక్ట్ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోనే ప్రతిపాదిత థర్మల్ పవర్ స్టేషన్ను నెలకొల్పాలని కోరారు. గద్వాల్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కాగా డీకే అరుణ... కేసీఆర్ ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. శాసనసభ తొలి ప్రతిపక్ష నేతగా కుందూరు జానారెడ్డి, శాసనమండలిలో తొలి ప్రతిపక్ష నేతగా ధర్మపురి శ్రీనివాస్ నియామకంపై డీకే అరుణ వర్గం అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
'గద్వాల్ను ప్రత్యేక జిల్లా చేయాలి'
Published Mon, Jul 21 2014 7:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement