విద్యుదాఘాతంతో యువ రైతు మృతి | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

Published Wed, Sep 2 2015 2:49 PM

former dies due to elecric shock

లింగంపేట: నిజామాబాద్ జిల్లా లింగంపేటలో విద్యుదాఘాతంతో యువరైతు మృతిచెందాడు. ముద్రం సాయిలు(28) అనే రైతు బుధవారం ఉదయం పొలానికి నీళ్లు పారించేందుకు మోటారు ఆన్ చేయగా కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. మృతునికి భార్య ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement