ఆదిలాబాద్ రిమ్స్ : ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యనగారి భూమయ్య ఆరోపించారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్లో బీజేపీ జిల్లా సమావేశాన్ని ఏర్పా టు చేశారు. భూమయ్య మాట్లాడుతూ, అప్పుల బా ధతో, పంటలు ఎండిపోయి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 55 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు అందించాల్సిన రుణాలు, పంట నష్ట పరిహారం చెల్లించడంలో పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపకోవడంతో రైతులు ఇబ్బందు లు పడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం విధిస్తున్న కరెంట్ కోతలతో పంటలకు నీరందించుకునే పరిస్థి తి లేకుండా పోయిందని వివరించారు. కరెంట్ కోతలతో పారిశ్రామిక రంగ అభివృద్ధి సైతం నిలిచిపోయిందని తెలిపారు. ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటూనే ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. దీనికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ మహాధర్నాకు ముషీరాబాద్ ఎమ్మెల్యే రాంచందర్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మురళీధర్గౌడ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్ హాజరవుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎ త్తున రైతులు, కార్యకర్తలు తరలివచ్చి ధర్నాను విజ యవంతం చేయాలని కోరారు. బీజేపీ నాయకులు పాయల శంకర్, సురేశ్జోషి, జోగురవి, జనగం సం తోష్, విజయ్కుమార్, కృష్ణకుమార్ పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతు ఆత్మహత్యలు
Published Tue, Oct 21 2014 2:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement