పాన్గల్: చిన్న వయసులో అనారోగ్యం పాలయ్యానని జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఈ సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సువర్ణ, రమేష్ దంపతులు కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. కూతురు కృష్ణవేణి (19) తల్లిదండ్రులకు సహకరిస్తూ ఇంట్లోనే ఉండేది. అయితే కొన్నిరోజుల క్రితం అనారోగ్యం బారినపడింది. దానికితోడు తరుచూ ఫిట్స్ రావడంతో అవమానంగా భావించేది.
ఈ నేపథ్యంలో బుధవారం ఇంట్లో ఎవరూలేనిది చూసి ప్యాన్కు ఉరివేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ప్యాన్కు వేలాడుతున్న కూతురి మృతదేహాన్ని చూసి బోరును విలపించారు. అనారోగ్యాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సునీల్కుమార్ తెలిపారు.
జీవితంపై విరక్తి చెంది..
Published Wed, Apr 5 2017 10:30 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
Advertisement