ఇద్దరు యువతుల అదృశ్యం | Sakshi
Sakshi News home page

ఇద్దరు యువతుల అదృశ్యం

Published Thu, Mar 5 2015 7:30 PM

ఇద్దరు యువతుల అదృశ్యం - Sakshi

హైదరాబాద్ క్రైం: నగరంలో గురువారం ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది. వివరాలు..బోరబండకు చెందిన జరీనాబేగం(18), బోరబండ పెద్దమ్మ నగర్‌కు చెందిన సోనీ(17)లు కనిపించకుండా పోయారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని యువతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement