శ్రీలంక అదుపులో భారత జాలర్లు | Sakshi
Sakshi News home page

శ్రీలంక అదుపులో భారత జాలర్లు

Published Thu, Jun 22 2017 2:41 PM

lankan navy nabs 4 indian fishermen

కొలంబో: తమ ప్రాదేశిక జాలాల్లోకి ప్రవేశించారనే నెపంతో నలుగురు మత్య్సకారులను శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శ్రీలంక నేవి లెఫ్టినెంట్‌ కమాండర్‌ చమిందా మీడియాకు తెలిపారు.
 
సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్నామని వారి వద్ద నుంచి బోటుతో పాటు పలు సామన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement