ఆరో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఉన్న 18 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. తమిళనాడులో 39, మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్లో12, మధ్యప్రదేశ్లో 10, బీహార్లో 7, ఛత్తీస్గఢ్లో 7, అసోంలో 6, పశ్చిమబెంగాల్లో 6, రాజస్థాన్లో 5, జార్ఖండ్లో 4, కాశ్మీర్లో 1, పుదుచ్చేరిలో 1 స్థానాలకు పోలింగ్ ఉదయమే ప్రారంభమైంది. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఆరు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఆరోదశలో జరుగుతున్న ఈ ఎన్నికలలో 117 స్థానాలకు గాను 2076 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ప్రధానంగా హేమమాలిని, చిదంబరం కుమారుడు కార్తీ, మిళింద్ దేవ్రా తదితరులున్నారు.
తమిళనాడులో 39 స్థానాలు, పుదుచ్చేరిలో ఒకే ఒక్క సీటుకు ఎన్నిక గురువారం జరుగుతోంది. ఇక మహారాష్ట్రలోని 19 స్థానాలకు కూడా గురువారమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి బీజేపీ-శివసేన కూటమిని ఎదుర్కొంటున్నాయి. జార్ఖండ్లో నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాలకు గాను 72 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు శిబు సోరెన్, బాబూలాల్ మరాండీ డుంకా స్థానంలో పోటీ పడుతున్నారు. మరోవైపు అసోంలోని ఆరు నియోజకవర్గాలకు 74 మంది బరిలో ఉన్నారు. రాజస్థాన్లోని ఐదు నియోజకవర్గాల్లో 81 మంది అభ్యర్థులు, జమ్ము కాశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ స్థానంలో 12 మంది పోటీపడుతున్నారు. మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఏడు నియోజకవర్గాలకు ఎన్నిక జరుగుతోంది.
117 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభం
Published Thu, Apr 24 2014 8:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement