హైదరాబాద్: సీమాంధ్రలో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఎన్నికల బరిలో ఎంత మంది ఉన్నారనే విషయాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ స్థానానికి 9 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. గోపాలపురంలో ఏడుగురు, కొవ్వూరులో 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
చిత్తూరు జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానానికి బరిలో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చంద్రగిరి-5, మదనపల్లి- 19, తంబళ్లపల్లి- 15, పీలేరు- 15, కుప్పం - 8, నగిరి- 7, సత్యవేడు-14, గంగాధరనెల్లూరు-13, చిత్తూరు-15, పూతలపట్టు- 6, పలమనేరులో 8 మంది పోటీ చేస్తున్నారు.
పోలవరం బరిలో 9 మంది
Published Wed, Apr 23 2014 8:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement