మహబూబ్నగర్ జిల్లా కొండంగల్లో ఎన్నికల ప్రచారం సీఎం పదవికి ఎసరు పెడుతుందట. అసలు విషయానికి వస్తే ఎన్నికల సందర్భంగా ప్రచారం నిమిత్తం రాష్ట్ర ముఖ్యంత్రిగా పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా వచ్చి కొడంగల్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే... వారు వచ్చే ఎన్నికల్లో ఆ పదవిని కోల్పోతారనే వింత సెంటిమెంట్ గత కొన్నేళ్లుగా ప్రచారంలో ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్రెడ్డి నుంచి 2004లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వరకూ కొడంగల్ వచ్చి మాట్లాడి.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వారు అధికారం కోల్పోవడంతో ఈ సెంటిమెంట్కు ఊతమిచ్చినట్లయింది.
సీఎం పదవికి ఎసరు పెడుతున్న కొడంగల్!
Published Thu, Apr 17 2014 2:30 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement