శ్రీవారి సేవలో భారత రాయబారి | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో భారత రాయబారి

Published Tue, Jul 26 2016 10:12 PM

ఆలయం వద్ద భారత రాయబారి సేవల నాయక్‌

 
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని మంగళవారం జమైకాలోని భారత రాయబారి సేవల నాయక్‌ దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఈయన స్వస్థలం చిత్తూరుజిల్లాలోని పీలేరు పక్కన పించా ప్రాంతం. ఆయన వెంట చైర్మన్‌పీఎస్‌ కుప్పాల గిరిధర్‌ కుమార్‌ఉన్నారు. అలాగే, కడప జిల్లా ఎస్పీ రామకృష్ణ  కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వారి వెంట సీఐ వెంకటరవి ఉన్నారు. 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement