అత్తిలి: డ్వాక్రా గ్రూపులకు రెండో విడతగా మంజూరు చేసిన రుణమాఫీ సొమ్ము ఇవ్వడం లేదంటూ అత్తిలి మండలం వరిఘేడు పంచాయతీ కార్యాలయంవద్ద మహిళలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రూపుల పొదుపు ఖాతాల్లో సొమ్ములు జమ చేసి నెలలు గడుస్తున్నా చేతికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు వద్దకు వెళితే నగదు లభ్యత లేదని, ఏప్రిల్లో ఇస్తామని చెబుతున్నారని అన్నారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ములు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై తిరుపతిపురం గోదావరి గ్రామీణ బ్యాంక్మేనేజర్ను వివరణ కోరగా నగదు విత్డ్రాపై ఇప్పటి వరకు ఆంక్షలు ఉండటం, నగదు లభ్యత పూర్తిస్థాయిలో లేకపోవడంతో రుణమాఫీ సొమ్ము ఇవ్వడానికి ఆటంకం ఏర్పడిందని, నగదు లభ్యతను బట్టి వారికి అందజేస్తామని చెప్పారు. త్వరలోనే గ్రూపు సభ్యుల వ్యక్తిగత ఖాతాలకు జమ చేస్తామని పేర్కొన్నారు.
గళమెత్తిన డ్వాక్రా మహిళలు
Published Wed, Mar 22 2017 10:26 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement