వెంకట్రామయ్య కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా | Sakshi
Sakshi News home page

వెంకట్రామయ్య కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా

Published Sat, Dec 20 2014 10:08 AM

వెంకట్రామయ్య కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా - Sakshi

హైదరాబాద్ : గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం జంగమేశ్వరపాడులో హత్యకు గురైన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త గుడిపాటి వెంకట్రామయ్య కుటుంబ సభ్యుల్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లాలో  కోర్టు వాయిదాకు వెళ్లి వస్తున్న  వెంకట్రామయ్యను ప్రత్యర్థులు శుక్రవారం రాత్రి గొడ్డళ్లతో దాడిచేసి   హత్య చేసిన విషయం తెలిసిందే.

 

Advertisement
Advertisement