ప్రత్యేకహోదాపై సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశం | Sakshi
Sakshi News home page

ప్రత్యేకహోదాపై సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశం

Published Sun, Aug 2 2015 1:45 PM

ప్రత్యేకహోదాపై సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశం - Sakshi

కృష్ణా(కంకిపాడు): సమగ్ర అభివృద్ధి, రాజధాని ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై సీపీఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్రనాయకులు మురళికృష్ణతో పాటు పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని రాష్ట్ర సమస్యలపై చర్చించారు.
 

Advertisement
Advertisement