టాప్ టెన్ విద్యార్థులకు నగదు బహుమతి
ఏప్రిల్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ
నిపుణుల ఆధ్వర్యంలో {పశ్నపత్రాల తయారీ
హన్మకొండ : ఎంసెట్కు హాజరయ్యే విద్యార్థులను పరీక్షకు ముందు సన్నద్ధం చేసే లక్ష్యంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ‘సాక్షి’ మీడియా గ్రూప్ మాక్ ఎంసెట్-2015 టెస్ట్ నిర్వహిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ రెండో తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మాక్ ఎంసెట్ పరీక్ష దరఖాస్తు ఫారం వెల రూ.75. ఫారాన్ని నింపడంతోపాటు విద్యార్థులు రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు అందించి, అక్కడికక్కడే హాల్టికెట్ను పొందవచ్చు. ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మెడికల్, ఇంజనీరింగ్ విభాగాల్లో మాక్ ఎంపెట్-2015 పరీక్ష జరుగుతుంది. హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలోని ఎస్ఆర్ నేషనల్ స్కూల్లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో రాష్ట్రస్థాయిలో టాప్ టెన్లో నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తారు.
నిపుణులైన అధ్యాపకుల ఆధ్వర్యంలో మాక్ ఎంసెట్ పరీక్ష పత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ పరీక్షకు హాజరవడం ద్వారా విద్యార్థులు తమ యధార్థ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఎంసెట్ పరీక్షకు హాజరుకావచ్చు. రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తోన్న ఈ మాక్ ఎంసెట్ టెస్ట్ 2015కు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ (ఎస్వీ సెట్), చిత్తూరు ప్రయోజక కర్తగా వ్యవహరిస్తోంది. మాక్ ఎంసెట్-2015కు సంబంధించి మరిన్ని వివరాలకు 99516 02875 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.
ఏప్రిల్ 12న ‘సాక్షి’ మాక్ ఎంసెట్
Published Sat, Mar 28 2015 1:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement