గుప్తనిధుల కోసం విగ్రహం ధ్వంసం | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం విగ్రహం ధ్వంసం

Published Tue, Sep 1 2015 11:08 AM

nandhiswara statue damaged by unknown people

బేతంచెర్ల(కర్నూలు జిల్లా): గుప్తనిధుల కోసం కొంతమంది గుర్తుతెలియని దుండగులు నందిశ్వరుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటనా మంగళవారం కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ కొత్తపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. గతంలో వాస్తు కోసం గ్రామశివారులో నందిశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా, పురాతనంగా ఉన్న ఈ విగ్రహాన్ని గుప్తనిధుల కోసం దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement