కుప్పం సాక్షి విలేకరిపై అగంతకుల దాడి! | Sakshi
Sakshi News home page

కుప్పం సాక్షి విలేకరిపై అగంతకుల దాడి!

Published Fri, Sep 19 2014 12:23 AM

Kuppam Sakshi Reporter attacked

కుప్పుం: చిత్తూరు జిల్లా కుప్పుం 'సాక్షి' విలేకరిపై అగంతకులు గురువారం రాత్రి  దాడి చేశారు.  బైక్ పై వెళ్తున్న వెంకటాచలంను అగంతకులు కత్తులతో దాడి చేసినట్టు సమాచారం. అగంతకుల దాడిలో గాయపడిన వెంకటాచలం పరిస్థితి విషమంగా మారిందని ఆయన బంధువులు తెలిపారు. 
 
వెంకటాచలం పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వెంకటాచలం దాడి వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement