నిజాంపట్నం (గుంటూరు) : ఇకనైనా సీఎం చంద్రబాబు రాజధాని జపం మాని రైతుల జపం చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకట రమణారావు హితవు పలికారు. మంగళవారం నిజాంపట్నంలోని తన నివాసంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు లేక నారుమడులు పొయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో రైతులు ఉంటే, వారికి స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ప్రభుత్వం రైతులకు మనోధైర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
రైతుల గత బకాయిలు చెల్లించక బ్యాంకర్లు క్రాప్ లోనులు ఇవ్వడం లేదని, అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితులు లేక రైతులు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని అవసరమేనని అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రాజధాని జపమే తప్ప సీఎం చంద్రబాబు రైతుల గురించి ఆలోచించే పరిస్థితే లేకుండా పోయిందన్నారు.
చేతగాని దద్దమ్మ ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులపై దాడులు అధికమౌతున్నాయని మోపిదేవి ఆరోపించారు. మహిళా తహశీల్దార్పై దాడికి పాల్పడిన ఎమ్మెలేపై చర్యలు తీసుకోలేని అసమర్ధ ప్రభుత్వమన్నారు. దానిని ఆసరాగా తీసుకుని విఆర్వో, విఆర్ఎలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులపై దాడులను పార్టీ తరుఫున ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రైతుపై ప్రభుత్వం చిన్నచూపు : మోపిదేవి
Published Tue, Jul 28 2015 4:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement