హైదరాబాద్: కార్మిక శాఖ నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదని ఆంద్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. నిబంధనల ప్రకారం తమ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులనే తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ చేస్తున్న ఆరోపణలను వెనక్కు తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్క్ర్స్ వెల్ఫేర్ (ఏపీబీఓసీడబ్ల్యూడబ్ల్యూ) బోర్డు అధికారులు ఉమ్మడిరాష్ట్ర కార్మికశాఖ ఖాతాలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును దశలవారీగా విజయవాడలోని బ్యాంకులకు మళ్లించడంతో పోలీసు కేసుకు దారి తీసింది. దీంతో ఏపీబీఓసీడబ్ల్యూడబ్ల్యూ బోర్డు కార్యదర్శి పీవీ మురళీ సాగర్, ఫైనాన్స్ మేనేజర్ రామారావులను గురువారం పోలీసులు విచారించారు.
'ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదు'
Published Fri, Oct 31 2014 3:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement