సమైక్యంగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చాం: చంద్రబాబు | Sakshi
Sakshi News home page

సమైక్యంగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చాం: చంద్రబాబు

Published Tue, Oct 21 2014 2:05 PM

చంద్రబాబు నాయుడు

విజయవాడ: రాష్ట్రం విడిపోయినందున ఇబ్బందులలో ఉన్నట్లు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చామన్నారు.

కేంద్రం ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదన్నారు. అయితే కేంద్రం సహకరిస్తూనే ఉందని చంద్రబాబు చెప్పారు.
**

Advertisement

తప్పక చదవండి

Advertisement