మొబైల్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13 మంది అరెస్ట్ | Sakshi
Sakshi News home page

మొబైల్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13 మంది అరెస్ట్

Published Wed, Jul 30 2014 8:45 AM

మొబైల్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13 మంది అరెస్ట్

అనంతపురం: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పోలీసులు గత అర్థరాత్రి పలు నివాసాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా మొబైల్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సెల్ ఫోనులతోపాటు రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు కల్యాణదుర్గం పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ దాడులు నిర్వహించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement