జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకున్నాడు. వరుసగా నాలుగో స్వర్ణం సాధించి సత్తా చాటాడు. గురువారం జరిగిన పురుషుల 200 మీటర్ల ఫైనల్ రేసులో విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. 19.55 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్నాడు. అమెరికా అథ్లెట్ జస్టిన్ గాట్లిన్ 19.74 సెకండ్లతో రెండో స్థానంలో సరిపెట్టుకున్నాడు. ఈ సారైనా బోల్ట్ ను ఓడించాలన్న గ్లాటిన్ కల ఫలించలేదు.
తిరుగులేని బోల్ట్
Published Thu, Aug 27 2015 7:41 PM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement