కుంబ్లే ‘శిక్షణ’ ముగిసింది | Sakshi
Sakshi News home page

కుంబ్లే ‘శిక్షణ’ ముగిసింది

Published Wed, Jun 21 2017 7:49 AM

భారత క్రికెట్‌ జట్టులో నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం చివరకు మంటలు రేపింది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని నిరూపిస్తూ కెప్టెన్, కోచ్‌ కలహాల కాపురం ఏడాది కాలానికే ముగిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement