చిత్తుగా ఓడిన విరాట్ సేన | Sakshi
Sakshi News home page

చిత్తుగా ఓడిన విరాట్ సేన

Published Sun, Jun 18 2017 9:32 PM

చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరులో భారత్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన తుది పోరులో విరాట్ సేన చిత్తుగా ఓడింది. అసలు పోరాటమనే విషయాన్నే మరిచిన భారత జట్టు 180 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement