ధోనీ స్టయిల్‌లో మ్యాచ్ ముగించాడు! | Sakshi
Sakshi News home page

ధోనీ స్టయిల్‌లో మ్యాచ్ ముగించాడు!

Published Thu, Jan 5 2017 11:11 AM

బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఇక్కడ జరిగిన టీ20 మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ టీమిండియా స్టార్ ప్లేయర్ ఎం.ఎస్ ధోనీ స్టయిల్ లో మ్యాచ్ ముగించాడు. అదేనండీ.. చివరి బంతికి అవసరమైన 5 పరుగులను ధోనీ తరహాలో సిక్సర్ కొట్టి మెల్ బోర్న్ స్టార్స్ పై ఉత్కంఠపోరులో విజయాన్ని అందించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement