కీలకమైన మ్యాచ్లో హడలెత్తించిన భారత జట్టు ప్రపంచకప్ కబడ్డీ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఇంగ్లండ్తో మంగళవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 69-18తో ఘనవిజయం సాధించింది. ఈ విజ యంతో భారత్ గ్రూప్ ‘ఎ’లో 21 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకుంది. 25 పాయింట్లతో దక్షిణ కొరియా గ్రూప్ ‘ఎ’ టాపర్గా నిలిచింది. ఇంగ్లండ్తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో ఆద్యంతం టీమిండియా ఆధిపత్యం కనిపించింది
సెమీస్లో భారత్
Published Wed, Oct 19 2016 6:54 AM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement