హ్యాట్సాప్‌ బుమ్రా.. అద్భుతాన్ని చేశావు! | Sakshi
Sakshi News home page

హ్యాట్సాప్‌ బుమ్రా.. అద్భుతాన్ని చేశావు!

Published Mon, Jan 30 2017 10:18 AM

నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో భారత బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా మ్యాజిక్‌ చేశాడు. చివరి రెండు ఓవర్లలో ఐదు పరుగులు ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్‌పై భారత్‌ అనూహ్యంగా ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement