:ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఓ దశలో భారత జట్టును విజయం ఊరించినా చివరకు డ్రాతోనే ముగించాల్సి వచ్చింది. చివరిరోజు ఆటలో ఆస్ట్రేలియా స్ఫూర్తిదాయకమైన ఆటన ప్రదర్శించి భారత్ విజయాన్ని అడ్డుకుంది. ప్రధానంగా హ్యాండ్ స్కాంబ్(68 నాటౌట్; 194 బంతుల్లో 6 ఫోర్లు), షాన్ మార్ష్(53;197 బంతుల్లో 7 ఫోర్లు)లు బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్ ను డ్రా చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. వీరిద్దరూ 124 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యాన్ని సాధించడం ఇక్కడ విశేషం.
డ్రాగానే ముగిసింది..
Published Mon, Mar 20 2017 7:35 PM
Advertisement
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement