చట్టం టీడీపీ నేతలకు చుట్టంగా మారిందని ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో మహిళకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిలతో కలిసి విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం అనంతపురం జిల్లా ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా జలిపల్లిలో మహిళలపై దాడి చేసిన టీడీపీ నేతలను శిక్షించాలని వైఎస్ఆర్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.
‘చట్టం టీడీపీ నేతలకు చుట్టంగా మారింది’
Published Fri, Feb 3 2017 4:35 PM
Advertisement
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement