ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ప్రశ్నించారు. రైతులకు అండగా నిలిచేందుకే రాజధాని గ్రామాల్లో జగన్ పర్యటిస్తున్నారని ఆయన చెప్పారు. బుధవారం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వానికి ఎందుకు ఉలికిపాటు?
Published Wed, Jan 18 2017 1:36 PM
Advertisement
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement