‘భారతీయులు ఎక్కడున్నా అంతే’ | Sakshi
Sakshi News home page

‘భారతీయులు ఎక్కడున్నా అంతే’

Published Sun, Jan 8 2017 11:23 AM

21వ శతాబ్దం మన దేశానిదేనని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మాతృదేశానికి తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బెంగళూరులో జరుగుతున్న 14వ ప్రవాసీ భారతీయ దివస్‌ లో ఆయన ప్రసంగించారు. భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నానని మోదీ అన్నారు. విదేశాల్లో 30 మిలియన్ల భారతీయులు నివసిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా భారతీయ కుటుంబం ఉందని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement