కొత్త సచివాలయం ఎందుకు: వీహెచ్‌ | Sakshi
Sakshi News home page

కొత్త సచివాలయం ఎందుకు: వీహెచ్‌

Published Fri, Sep 8 2017 7:32 PM

విశాలంగా ఉన్న ప్రస్తుత సచివాలయా నికే వెళ్లని ముఖ్య మంత్రి కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంత రావు ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలో అక్కడి సీఎం చంద్రబాబు బిల్డింగులు కట్టు కుంటున్నారని ఇక్కడ సీఎం కేసీఆర్‌ కూడా కొత్త బిల్డింగులు కట్టాలని అనుకుంటున్నా రని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement