తెలంగాణ కేసీఆర్‌ జాగీరు కాదు | Sakshi
Sakshi News home page

తెలంగాణ కేసీఆర్‌ జాగీరు కాదు

Published Sat, Apr 29 2017 3:35 PM

తెలంగాణ కేసీఆర్‌ జాగీరు కాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం తుజాల్‌పూర్‌ నుంచి రెడ్డిపల్లి వరకు తొమ్మిదిన్నర కిలో మీటర్ల మేర జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండిన పంటలను పరిశీలించా రు. రెడ్డిపల్లిలో రైతులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం ఉందని, సీఎం కేసీఆర్‌ అడ్డగోలుగా వ్యవహ రిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Advertisement