తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నా రు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్ నుంచి రెడ్డిపల్లి వరకు తొమ్మిదిన్నర కిలో మీటర్ల మేర జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండిన పంటలను పరిశీలించా రు. రెడ్డిపల్లిలో రైతులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం ఉందని, సీఎం కేసీఆర్ అడ్డగోలుగా వ్యవహ రిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు
Published Sat, Apr 29 2017 3:35 PM
Advertisement
తప్పక చదవండి
- నాయకుల గెలుపులో.. ప్రజలదే తుది నిర్ణయం!
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement