వైద్య కళాశాలలో సీనియర్ విద్యార్థులు వేధించకుండా ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన జరిగేలా చూడాల్సిన ప్రొఫెసర్లే వేధింపులకు పాల్పడుతుండడం దారుణం. వైద్య విద్యార్థినులపై ర్యాగింగ్, లైంగిక వేధింపులు జరగకుండా ప్రొఫెసర్ల నేతృత్వంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ పనిచేయాల్సిఉంది. కాగా గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్లో కొందరు బోధన సిబ్బంది వైద్య విద్యార్థినులపై మానసిక, లైంగిక వేధింపులకు పాల్పడుతూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. కొందరు ప్రొఫెసర్ల విపరీత పోకడల వల్ల ప్రసిద్ధిగాంచిన గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రతిష్ట దిగజారుతోంది. గుంటూరు జీజీహెచ్, వైద్య కళాశాలల్లో కొందరు ప్రొఫెసర్లు వైద్య విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతుండడంతో తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
వేధింపులతో చంపేస్తున్నారు..!
Published Tue, Oct 25 2016 7:00 AM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement