ఉగ్రభూతంపై సమరమే! | Sakshi
Sakshi News home page

ఉగ్రభూతంపై సమరమే!

Published Wed, Jun 28 2017 7:29 AM

ఉగ్రవాదం పీచమణిచేందుకు ఉమ్మడిగా కఠినమైన పోరాటాన్ని చేయనున్నట్లు భారత్‌–అమెరికా వెల్లడించాయి. అమెరికాలో శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో చారిత్రక సమావేశం తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంయుక్త మీడియా ప్రకటనను విడుదల చేశారు.

Advertisement
Advertisement